/rtv/media/media_files/2025/02/09/Rxy6mvUbBWOvIgRIex0J.jpg)
NTR crime Photograph: (Guntur crime)
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంచికర్లలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఈమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బలవంతంగా నగ్న ఫొటోలు కూడా తీశాడు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
ఫొటోలతో ఆ యువతిని బెదిరించి..
ఆ ఫొటోలను యువకుడు స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు కూడా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రభుత్వ టీచర్ తల్లి, కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ టీచర్ (Government Teacher)ఒక మహిళతో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆమె కూతుళ్లపై పై కూడా హత్యాచారానికి తెగబడ్డాడు. తల్లికి తెలియకుండా రెండేళ్ల నుంచి ఆమె కూతుళ్లపై హత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. ఇంతలో అతడికి HIV పాజిటివ్ అని తేలింది. దీంతో అన్ని విషయాలు బయటపడ్డాయి. కూతుళ్లపై కూడా అత్యాచారం చేస్తున్నాడని తెలుసుకున్న సదరు మహిళా ఆ కామాంధుడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం వెలుగు చూసింది.
ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
ఇది కూడా చూడండి: Fake Gold: షాపు ఓనర్కు మస్కా : నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. అసలు బంగారంతో పరార్!