విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని జగన్ పై సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
కేసీఆర్ అక్క చీటి సకలమ్మ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో KCR వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
తమ వద్ద అంతా క్లీన్ గా ఉండడం చూసి ఐటీ అధికారులే ఆశ్చర్య పోయారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. Short News | Latest News In Telugu | సినిమా
ByNikhil
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం అవుతున్నానని.. ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని.. కొడాలి నాని పేరుతో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ తన X ఖాతాలో.......... ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
ByNikhil
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ | నెల్లూరు | వైజాగ్ | Latest News In Telugu | Short News
MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!
ByNikhil
మేఘా సంస్థ కమిషన్లు ఇచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్
ByNikhil
ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/25/GYhR7EwunHEff2Cgi4qH.jpg)
/rtv/media/media_files/2025/01/25/NKR2ktLxSNZ7kKoT7att.jpg)
/rtv/media/media_files/2025/01/25/9ZBGW5FlmznLCXwzZRMX.jpg)
/rtv/media/media_files/2025/01/24/pdSsCOOGq8shOaG85O3w.jpg)
/rtv/media/media_files/2025/01/24/feyciAeVICX0ZyPQPnUz.jpg)
/rtv/media/media_files/2025/01/24/H4u0MJrSJa8HxHlhbaTc.jpg)
/rtv/media/media_files/2025/01/24/0PJisgX2b06xJvLQYKwe.jpg)
/rtv/media/media_files/2025/01/24/ephdMhPPjydyOlDX4DVm.jpg)
/rtv/media/media_files/2025/01/21/SsmpSzYrfGilTTfNnAyr.jpg)
/rtv/media/media_files/2025/01/21/rYaKtRs1AFKLpsODNM6R.jpg)