ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై కొట్టడం సంచలనంగా మారింది. పేదలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ ఈ రోజు నల్లగొండ కీలక నేతలు దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
తాను ఎలాంటి ప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగురవేసిన కేసుపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం వెళ్లిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నల్లగొండలో రేపు కేటీఆర్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం తిరుపతి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/21/SsmpSzYrfGilTTfNnAyr.jpg)
/rtv/media/media_files/2025/01/21/rYaKtRs1AFKLpsODNM6R.jpg)
/rtv/media/media_files/2025/01/21/8uja2bD1Khe0CVoLPt9J.jpg)
/rtv/media/media_files/2025/01/20/fEQfFKnT3zKEXG4iJLkJ.jpg)
/rtv/media/media_files/2025/01/20/7296hqy5T53BOUW2zJhN.jpg)
/rtv/media/media_files/2025/01/20/gyeALmIVJQV86BLyN5MG.jpg)
/rtv/media/media_files/2025/01/18/vqvX7ilczoaNKOXWRppb.jpg)
/rtv/media/media_files/2025/01/20/UVjTjwu4gm0J8hHeQDOF.jpg)
/rtv/media/media_files/2025/01/20/z7w5Dt8NFapOzBSVud0H.jpg)
/rtv/media/media_files/2025/01/19/qI6BKWWZHxPDZqZCjSPf.jpg)