వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సైతం అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
అక్రమార్కులపై హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. పలు అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేసింది. రోడ్డు, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
ఢిల్లీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ గెలుపోటములు తెలుగు పాలిటిక్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
ByNikhil
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. Latest News In Telugu | బిజినెస్
ByNikhil
జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్
ByNikhil
ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ByNikhil
కేంద్రం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ByNikhil
తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డూ పొటును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు పరిశీలించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి | ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu
ByNikhil
రేపు 4 గంటలకు తాను డిబేట్ కు సిద్ధమని వైసీపీ నేతలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల సవాల్ విసిరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఏడాదిగా అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/04/JqpkEruzMiPuXlanhDaU.jpg)
/rtv/media/media_files/2025/02/03/BGUGkNGxrUzWKowql2y5.jpg)
/rtv/media/media_files/2025/02/03/s8JvELyafq3ckqF07mUX.jpg)
/rtv/media/media_files/2025/02/01/GAQ1CkUJ7UnSu6mLKyzF.jpg)
/rtv/media/media_files/2025/02/01/MXoDFnG3KBdLFFvXzoQJ.jpg)
/rtv/media/media_files/2025/02/01/FYupBEHqBvsUh5LZiAY2.jpg)
/rtv/media/media_files/2025/02/01/2YnTMlJKDn7HfV7290De.jpg)
/rtv/media/media_files/2025/02/01/4Xry5Uwp0KQP3f9r1mrL.jpg)
/rtv/media/media_files/2025/01/31/624hkeled7YDz93ohPSS.jpg)
/rtv/media/media_files/2025/01/31/gyLqlOsBC4iaUCitsT0g.jpg)