రోజాకు జగన్ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జగదీష్ YCPలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
కాంగ్రెస్ ను ఖాళీ చేసి తద్వారా చెల్లి షర్మిలకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నాలుగేళ్ల క్రితం నాటి తన మొక్కులను చెల్లించుకునేందుకే దక్షిణాది ఆలయాలను సందర్శిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
హైదరాబాద్ లోని తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శివలింగం వెనుక కొందరు దుండగులు..... Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్ క్రైం
ByNikhil
కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
పరీక్షలు ప్రారంభం అయ్యే ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఈసీకి తెలిపింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ను MRPS అధ్యక్షుడు మందకృష్ణ అభినందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ
ByNikhil
కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. వరంగల్ | Short News | Latest News In Telugu వరంగల్
ByNikhil
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరా కు ఒప్పందాన్ని పొందినప్పటికీ.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ (UP), వైష్ణవి డెయిరీ (తిరుపతి) ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu
ByNikhil
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో తెలంగాణ జనసేన నేతలు ఈ రోజు చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ను కలిశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/12/0q0k00NLBPuQzCwHGhwC.jpg)
/rtv/media/media_files/2025/02/12/Xh0436MTiI6YzOruHmF0.jpg)
/rtv/media/media_files/2025/02/12/FTCYaE0BZz4BI0igxEl5.jpg)
/rtv/media/media_files/2025/02/12/N5c32LpPT7natB3hS7Gg.jpg)
/rtv/media/media_files/2025/02/12/fufIOXi6JgcMx0OEylo3.jpg)
/rtv/media/media_files/2024/12/01/0SqrBmiCpVryayw2D8bP.jpg)
/rtv/media/media_files/2025/02/11/XSiKiQxMfyIrd4AqZzCG.jpg)
/rtv/media/media_files/2025/01/19/sdjYLJI2ntNCPuJ5lFVz.jpg)
/rtv/media/media_files/sArPMYu3YLq6dbjwJuYj.jpg)
/rtv/media/media_files/2025/02/10/hFxKsIkayKbF700N3sNa.jpg)