ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు. రేపు ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఈ రోజు బీఆర్ఎస్ విస్తృత సాయి సమావేశానికి కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu రాజకీయాలు | హైదరాబాద్
ByNikhil
సికింద్రాబాద్ కోర్టులో విషాదం చోటు చేసుకుంది. వెంకటరమణ అనే న్యాయవాది కోర్టు ఆవరణలోనే గుండెపోటుకు గురై కుప్ప కూలారు. Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
ByNikhil
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByNikhil
AP New VCs Appointment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వైన్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్...... Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ not present in Meta description
ByNikhil
తెలంగాణ హైకోర్టులో పసునూరి వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది తన వాదనలు వినిపిస్తుండగానే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/02/19/J6pbqRBJFdKyg6jHvGx7.jpg)
/rtv/media/media_files/2025/02/19/3ItNJRiCKdX8qebwT9yg.jpg)
/rtv/media/media_files/2025/02/19/42AyXr6viTROslT5yBVX.jpg)
/rtv/media/media_files/2025/02/19/TQjklEgNgDR41Kpnd7QM.jpg)
/rtv/media/media_files/2025/02/19/LG9BupaZaMfTmzY6JIyf.jpg)
/rtv/media/media_files/2025/02/19/1CPcAnSQD19ZvN41KLTT.jpg)
/rtv/media/media_files/2025/02/19/KkFL8UBPWRsEMedSFr5O.jpg)
/rtv/media/media_files/2025/02/18/lwg1T2oHqaEtVqwbuTwC.jpg)
/rtv/media/media_files/2025/02/18/sD8vh2tUENKp14FIMUbY.jpg)
/rtv/media/media_files/2025/02/18/PCdJ5wJgwdVL4FlkMFTi.jpg)