టన్నెల్ లో చిక్కుకున్న ఆ 8 మంది అసలు బతికే అవకాశమే లేదని అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటన విడుదల చేశారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
ByNikhil
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికబద్ధంగా రూపొందించారని టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ
ByNikhil
టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
విషాదంలో మంత్రుల వినోదం అంటూ ఫైర్ అయ్యారు. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందుల్లో మంత్రులు మునిగిపోయారంటూ ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByNikhil
రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
ByNikhil
SLBC ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | మహబూబ్ నగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/01/jdJmYs08ThLUpQ8ywwnY.jpg)
/rtv/media/media_files/2025/03/01/L16ben3eikqeSuxMKw8k.jpg)
/rtv/media/media_files/2025/03/01/gygEOfR5ZUGTnxcjoqcN.jpg)
/rtv/media/media_files/2025/02/28/AkpXDWj93Gp8INh7TlX7.jpg)
/rtv/media/media_files/2025/02/28/WFeEtuqcc5brdzvTK3hV.jpg)
/rtv/media/media_files/2025/02/28/Vs07bVMCjz2MJUGQPp2l.jpg)
/rtv/media/media_files/2025/02/28/p2QDmywD1nBBBSxHuDjl.jpg)
/rtv/media/media_files/2025/02/27/IRVVVDaR405m7DXjIFRO.jpg)
/rtv/media/media_files/2025/02/27/abXkA3TPMtLHi8DN6iF6.jpg)
/rtv/media/media_files/2025/02/27/PA1Dkc75si2RlEwcoST1.jpg)