చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఏనాడూ బయటకు రాని తమ అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ శబరి ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను తొలగించాలని సీఎం రేవంత్ కు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
SLBC ప్రాజెక్టును పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు కేసీఆర్ అన్యాయం చేసింది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
పిఠాపురంలో పవన్ గెలుపుకు తామే కారణమని ఎవరైన అనుకుంటే అది వారి కర్మ అంటూ నిన్న నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByNikhil
రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నాగబాబు అసలు పేరు నాగేంద్రరావు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
విజయశాంతికి హోం మంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. జనసేన నుంచి కొణిదల నాగబాబు, టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/15/4lg8gxnhE2c0U2CxMB6f.jpg)
/rtv/media/media_files/2025/03/15/YDZm4mPmEjHDk3uF49yA.jpg)
/rtv/media/media_files/2025/03/15/pr2TaPppUS3JrzOlTxSc.jpg)
/rtv/media/media_files/2025/03/15/pNTbB0CuXoDerkRdf9K0.jpg)
/rtv/media/media_files/2025/03/15/vNmHbii3iTBKYCFL3FIH.jpg)
/rtv/media/media_files/2025/03/14/zkFIKHZ87ZN3TTzkcj9E.jpg)
/rtv/media/media_files/2025/03/14/iCVKp5eMqChk7cR6xNmW.jpg)
/rtv/media/media_files/2025/03/14/mAIBCSTaDgUgLkZEeMh3.jpg)
/rtv/media/media_files/2025/03/14/SzvB8H9ogVMLL3IhMuzs.jpg)
/rtv/media/media_files/2025/03/07/iwv9MygQTThIt31hY364.jpg)