అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయాన్ని చర్చించేందుకే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - కేటీఆర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
హైదరాబాద్ నార్సింగ్ లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | క్రైం
ByNikhil
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ తెలంగాణ
ByNikhil
బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణ జరిగింది. Short News | Latest News In Telugu | సినిమా | తెలంగాణ
ByNikhil
ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByNikhil
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/22/OVoBNSIYe98bthfMIYw3.jpg)
/rtv/media/media_files/2025/03/21/29ZBWeb2Xgl6hlMaKvMG.jpg)
/rtv/media/media_files/2025/03/21/zmIDQ5k5HZYQxaGZu0Rw.jpg)
/rtv/media/media_files/2025/03/20/hL5qVvW4Pnilx9QkhIQT.jpg)
/rtv/media/media_files/2025/03/20/nTWzJTVUEFVZWZSbrHwr.jpg)
/rtv/media/media_files/2025/03/20/cW8RqJKcfeL2NtJbCIio.jpg)
/rtv/media/media_files/2025/03/20/FpAg15pVIyWFNbFKbX1a.jpg)
/rtv/media/media_files/2025/03/18/ERBz7DDWIK4ropYsXq4n.jpg)
/rtv/media/media_files/2025/03/18/MDiHpDntGa0NZVt2oOeP.jpg)
/rtv/media/media_files/2025/03/15/tNC3IwKpah7Os0ngyR4F.jpg)