Gautam Reddy : వైసీపీ నేత గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం!
వైసీపీ నేత పూనూరు గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వైసీపీ నేత పూనూరు గౌతమ్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల బస్సు ప్రమాదాల ఘటనలు బాగానే పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం జరిగింది.
తిరుపతిలో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు హాస్టల్ వార్డెన్కు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధుల సూసైడ్ కలకలం రేపుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు ఇచ్చి.. విచారణకు ఆదేశించారు.
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తెలుగురాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, జనగామలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చామకూర మల్లారెడ్డి ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. అయితే తాజాగా ఆయన తిరుపతి, విశాఖలో కాలేజీలు కొన్నారు.