Tirupati : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం!
తిరుపతిలోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) మరోసారి ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు
తిరుపతిలోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) మరోసారి ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో కురుస్తాయని తెలిపింది.
దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
చేవెళ్లలో ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్తో ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ను ఆదివారం ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్లో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైయ్యాయి. మొత్తం ఐదుగురు యువకులు బీచ్లో స్నానానికి వెళ్లగా.. అందులో ముగ్గురు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.