Jagan Convoy: మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తెలుగురాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, జనగామలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చామకూర మల్లారెడ్డి ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. అయితే తాజాగా ఆయన తిరుపతి, విశాఖలో కాలేజీలు కొన్నారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాదం మరవక ముందే మంగళవారం తెల్లవారుజామున వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సుట్రాక్టర్ ను ఢీ కొంది.. కరీంనగర్ లో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను, సత్యసాయిజిల్లాలో ట్రావెల్స్ బస్సు ఐషర్ ను ఢీ కొన్నాయి.
తిరుపతిలోని ప్రముఖ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) మరోసారి ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో కురుస్తాయని తెలిపింది.
దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.