Mamata Banerjee : 74 మంది ఎమ్మెల్యేలకు దీదీ షాక్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
వెస్ట్ బెంగాల్ లోని ఒక స్కూల్ ప్రోగ్రామ్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోల్కతాలోని జీవన్ జ్యోతి మోడల్ స్కూల్ లో జరిగిన ఒక సాంస్కృతిక
ఒడిశాలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్సీబీ మెడికల్ కాలేజీలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
సొంత వాహనాలపై నేషనల్ హైవేలపై నిత్యం ట్రావెల్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. మార్చి 16న అంటే ఈ రోజు జరగబోయే రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీవీకే పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తులో భాగంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోంది. గతంలో మొదటి జాబితా విడుదల చేయగా తాజాగా 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ఈరోజు 4 గంటలకు విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనుంది.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.