Crime News : బిడ్డకు జన్మనిచ్చి.. రోడ్డుపై పడేసిన 23 ఏళ్ల యువతి కేరళలోని కొచ్చిలో 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తల్లిదండ్రలకు తెలియకూడదని శిశువును రోడ్డుపై విసిరేసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ఆమెపై విచారణ జరుపుతున్నారు. By B Aravind 04 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Kerala : కేరళలోని కొచ్చిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసేరేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని(MBA Student) అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం బిడ్డకు జన్మనిచ్చింది(New Born Baby). ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియకూడదని.. అమెజాన్(Amazon) పార్సిల్ కవర్లో శిశువును చట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. Also Read: హాస్టల్లో ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య దీంతో రోడ్డుపై పడిన ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. అయితే కొందరు కార్మికులు పార్సిల్ కవర్(Parcel Cover) లో ఉన్న శిశువు మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరికి పార్సిల్ కవర్పై ఉన్ అడ్రస్ను బట్టి పోలీసులు నిందితురాలిని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని ఆమెను విచారిస్తున్నారు. Also Read: 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది: పాకిస్థాన్ మాజీ సెనేటర్ #telugu-news #kerala-news #new-born-baby #crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి