అస్సాంను ముంచెత్తిన వరదలు, నిరాశ్రులైన 31వేల మంది, రెడ్ అలర్ట్ జారీ..!!
అస్సాంను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 31వేల మంది నిరాశ్రులయ్యారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/southwest-monsoon.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/assam-floods.jpg)