West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు

దేశమంతా ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. తనపై లైగింక దాడులకు పాల్పడ్డారని స్వయంగా రాజభవన్ ఉద్యోగే ఆరోపించారు.

New Update
West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద లైగింక వేధింపు ఆరోపణలు

Harassment Allegation On Governor CV Ananda Bose:  వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను లైగింకంగా వేధించారంటూ ఓ ఉద్యోగి కంప్లైంట్ చేస్తున్నారు. కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కూడా మహిళ ఫిర్యాదు కూడా చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద బోస్ తనను లైంగికంగా వేధించారంటూ రిపోర్ట్ లో తెలిపింది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపనలు రావడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది.

అయితే తన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని అంటున్నారు గవర్నర్ సీవీ ఆనంద్. ఇద్దరు ఉద్యోగులు కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా మారి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరో సృష్టించిన కథనాలకు తాను భయపడనని..నిజమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. దీనివల్ల ఎవరైనా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుటంఏ అది వారి ఇష్టమని వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని వారు నిలువరించలేరు’’ అని రాజ్‌భవన్ కార్యాలయం ఎక్స్ లో స్పందించారు సీవీ ఆనంద్.

ఈ వ్యవహారం మీద తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ వార్తను విని తాము షాక్‌కు గురయ్యామని..సందేశ్‌ఖాలీలో మహిళా హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు ఇలాంటి పని చేశారు.. గవర్నర్‌ పదవికే అప్రతిష్ఠ తెచ్చారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది.

Also Read:Dubai: దుబాయ్‌లో మళ్ళీ దంచికొడుతున్న వానలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Thailand: ఘోర విమాన ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు డెడ్

థాయ్‌లాండ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలోనే పోలీస్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో అధికారులు, పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నారు. పారాచూట్ ట్రైనింగ్ ఈవెంట్‌‌ జరుగుతుండగా ప్రమాదం జరిగింది.

New Update
THAILAND FLIGHT ACCIDENT

THAILAND FLIGHT ACCIDENT

థాయ్‌లాండ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలోనే పోలీస్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో అధికారులు, పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అయితే పారాచూట్ ట్రైనింగ్ ఈవెంట్‌ జరుగుతుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Thailand Flight Accident

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్లో ఉన్న ఓ గుడిసెలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త చుట్టు పక్కల వ్యాపించడంతో దాదాపు 30 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మరోవైపు కాలిపోతున్న గుడెసెల్లో ఉన్న సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో ఉంది. 

Also Read :  ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

 

flight-accident | Latest crime news

Advertisment
Advertisment
Advertisment