Kedarnath: కేదార్‌నాథ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం జరిగింది. గౌరీకుండ్‌ - చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు.

New Update
Kedarnath: కేదార్‌నాథ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం జరిగింది. గౌరీకుండ్‌ - చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగిపడ్డాయి ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఒకరు రుద్రప్రయాగ్‌ జిల్లాకు చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరఖాండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు. గాయాలపాలైనవారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వాళ్లకి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

Also Read: ప్రయాణీకులకు రైల్వే బడ్జెట్ లో వరాలుంటాయా? మధ్యంతర బడ్జెట్ స్పీడ్ కంటిన్యూ అవుతుందా? 

Advertisment
Advertisment
తాజా కథనాలు