Ap: ఓటు వేయనివ్వలేదు..విశాఖలో షాక్ ఇచ్చిన అధికారులు! విశాఖ జిల్లాలోని కొందరు ఓటర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. పోలింగ్ టైమ్ అయిపోయిందని కొందరు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 13 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap Elections: విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని 20 వార్డులోని ఓటర్లకు అధికారులు ఉహించని షాక్ ఇచ్చారు. పోలింగ్ టైమ్ అయిపోయిందని కొందరు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఓటర్లు పోలీసులు, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ ముగిసే సమయానికంటే ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికీ తమని అనుమతించడం లేదని వారు వాపోయారు. #elections #vizag #polling #ap సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి