land dispute: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు
రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేని కుటుంబసభ్యులు అబ్బాయి ఫ్యామిలీపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు.
రూ.5 కోట్ల విలువచేసే 2.7 ఎకరాల భూమిని ఓ వ్యక్తి హైదరాబాద్లోని సరస్వతీ విద్యాపీఠం ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి 2.7 ఎకరాల వ్యవసాయ భూమిని ట్రస్టుకు విరాళంగా రాసిచ్చారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు, కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు.
కర్నూల్ జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిబూడిదైపోయారు.
సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం సంగుపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల షాప్లో ఈ ప్రమాదం జరగడంతో రూ.కోటి విలువైన టపాసులు దగ్ధమవ్వడం కలకలం రేపింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి దగ్గర దారుణం చోటుచేసుకుంది. కూలి పని కోసం వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి వీణా వాణి, చిన్న కూతురు మనస్విని స్పాట్లోనే మృతి చెందారు. పెద్ద కూతురుతో పాటు తండ్రి సుమన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్పా.. మరే విషయంలో తనకు కోపం లేదన్నారు.