Aghori: సిగరేట్లు, మందు తాగుతా.. శృంగారం మాత్రం.. అఘోరి సంచలనం!

అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పుకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది. 

author-image
By srinivas
New Update

Aghori: అఘోరికి సంబంధించి మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. వర్షణి ఇంట్లో ఆశ్రయం పొందినపుడు మద్యం, సిగరేట్లు తాగినట్లు ఒప్పకుంది. లైంగిక వేధింపులు, కోట్ల రూపాయల ఆస్తుల విషయం మాత్రం అంతా అబద్ధమని చెప్పింది. 

బలవంతంగానే ఆశ్రయం పొందాను..

ఈ మేరకు వర్షిణి అన్న విష్ణు ఆరోపణలపై RTVతో మాట్లాడిన అఘోరి.. తనకు కావాలనే చెడ్డపేరు తిసుకొస్తున్నారని తెలిపింది. వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు తన డబ్బులతోనే భోజనం చేశానని, వారిని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వలేదని చెప్పింది. తన కారు రిపేర్ వస్తే విష్ణు తన దగ్గరకు వచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించాడని, బలవంతం పెడితేనే తాను ఆశ్రయం పొందేందుకు వెళ్లినట్లు అఘోరి వివరించింది. ఎవరింటికైనా వెళితే భిక్ష చేసుకుని వెళ్లిపోతానని చెప్పింది. తాను కారులోనే పడుకుంటానని, శ్మశానంలోనే పూజలు చేసుకుంటానని తెలిపింది. 

Also read : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!

ఇక డబ్బుల వ్యవహారంలో విష్ణు పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పింది. తన కారులో లక్షల్లో క్యాష్ ఉందని, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయనేది పూర్తిగా అవాస్తమని తెలిపింది. విష్ణు తనను, వర్షిణిని రోడ్డు మీదకు లాగినట్లు చెప్పాడు. వర్షిణి తన ఇష్టంగానే వచ్చిందని, సాధన నేర్చుకుంటానని చెబితే ఆమె ఫ్యామిలీ బలవంత పెట్టి తీసుకెళ్లిపోయారని అఘోరి చెబుతోంది. ఇక వర్షిని రూ.3 కోట్లకు ఇస్తాననే మాట అవాస్తవం అన్నారు. తనకు పెట్రోల్ డబ్బులే లేవని, ముప్పై వేలు కూడా లేవని, అలాంటిది మూడు కోట్లు ఎలా ఇస్తానంటూ అఘోరి క్లారిటీ ఇచ్చింది.

Also read :  బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?

 

Aghori for Varshini | vishnu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

వనజీవి రామయ్యకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు హాజరైన మంత్రి పొంగులేటి!-PHOTOS

వనజీవి రామయ్య అంత్యక్రియలు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో కొద్ది సేపటి క్రితం ముగిశాయి. ప్రభుత్వ లాంఛానాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తదితరులు హాజరై.. రామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
Vanajeevi Ramaiah
Advertisment
Advertisment
Advertisment