కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధరలు.. HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం కోకాపేటలోని నియోపోలిస్లో వేలంపాట నిర్వహించింది. ఈసారి HMDAకు రూ.3,862 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ కీలక నేత బీఎల్ సంతోష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి.. మీరు పోతే పార్టీకి కమిట్మెంట్తో పనిచేసే నాయకులొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంతో వారు ఆందోళనకు దిగారు. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాకంతో అయ్యప్ప స్వాములు ఇబ్బంది పడ్డారు..
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.
గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నం.245/19లో సతీశ్షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమిలోకి ప్రవేశించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యక్తులు అక్కడి గోశాలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది.
దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఇంకా కొనసాగుతోంది. నిన్న ఏకంగా 100కు పైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ సంస్థకు చెందిన ప్రతి మూడు విమానాల్లో రెండు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు.
పలు సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థుతుల మూలంగా దేశవ్యాప్తంగా బుధవారం విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో.. 100కు పైగా విమానాలను రద్దు చేయడం గమనార్హం.
ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని వినియెగించుకుంటోంది. తాజాగా వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది.
తెలంగాణపై మరో తుఫాను ప్రభావం చూపనుంది. తమిళనాడులో తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉండనుంది. ఈ తుఫాను ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.