GHMC : మహానగరం మూడు కార్పొరేషన్లు..మీ ఏరియా ఇప్పుడు ఏ కార్పొరేషన్లో ఉందంటే?
హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.
హైదరాబాద్ నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. 10 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బదిలీల్లో సింగరేణి సంస్థకు కొత్త MDని నియమించింది.
రాష్ట్రంలో ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటున్నప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని ,స్థలం లేని వారికి జీ ప్లస్ టు తరహా నివాసాలను నిర్మించి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
నగరంలో ఇద్దరు టెక్కీలు చనిపోయారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో టెక్కీ రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్లలోని మెట్కాన్గూడ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంజీరా ఫేజ్-2 పైపులైన్కు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుందని తెలిపింది.
నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
మహిళా ఫిజియోథెరపీస్ట్ డాక్టర్ బత్తిని అనిత (29) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే అధికారులకు పంపిన లేఖ కలకలం రేపింది. ఫిబ్రవరి 3న అగంతకుడు జీఎంకి పోస్టులో లేఖ పంపించాడు. హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు సభ్యుల జిహాదీ బృందం పథకం వేసిందని అగంతకుడు ఆ లేఖలో తెలిపాడు.