Hydra: రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘స్పెషల్ పోలీస్‌స్టేషన్, పత్యేక కోర్టులు’

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా‌కు స్పెషల్ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక పోర్టులు కూడా తీసుకురానున్నామని ఆయన మీడియాతో చెప్పారు. గతంలో కంటే 2025లో హైడ్రా యాక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు.

New Update
hydra

Hydra commissioner Ranganath

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా‌కు స్పెషల్ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక పోర్టులు కూడా తీసుకురానున్నామని ఆయన మీడియాతో చెప్పారు. గతంలో కంటే 2025లో హైడ్రా యాక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు.

Also read :   Salaar Re- Release: షేక్ చేస్తున్న 'సలార్' రీ రిలీజ్ బుకింగ్స్.. ప్రభాస్ ఆల్‌ టైం రికార్డ్!

చెరువుల FTL, బఫర్ జోన్లను పక్కాగా నిర్థారిస్తామని వివరించారు. వాటి గురించి ప్రజలందరీ తెలిసేలా ప్రచారం చేస్తామన్నారు. HMDA నిధులతో 6 చెరువులను అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు. నాలాలు శుభ్రం చేయడానికి జర్మన్ టెక్నాలజీ వాడాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూముల కబ్జా, ఇసుక అక్రమ రవాణా , అక్రమ హోర్డింగ్ దందాలు అడ్డుకోడానికి ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు.

Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bus conductor : ఏడడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్!

కండక్టర్ అహ్మద్‌ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని..  అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు.

New Update
bus-conductor

bus-conductor

తన ఎత్తు కారణంగా ఆర్టీసీ బస్సులో కండక్టర్ జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్న అహ్మద్‌ అన్సారీ మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే అమీన్‌ అహ్మద్‌ తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది.

 అయితే అతను  తన ఎత్తు కారణంగా డ్యూటీలో ఇబ్బందులు ఎదురుకుంటూ మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని అహ్మద్‌ అన్సారీ వాపోతున్నాడు.  అయితే అహ్మద్‌ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. 

ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం

ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని..  అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు. త్వరలోనే సజ్జనార్ అహ్మద్‌ అన్సారీకి వేరే డిపార్ట్  మెంట్ కు బదిలీ చేస్తారని మంత్రి పొన్నం వెల్లడించారు.  

Also read : Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు