Telangana : మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి

తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలుకు సర్కార్‌ కసరత్తులు చేస్తోంది. మార్చి 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కండీసన్లు ఉంటాయని...వాటి కిందకు వచ్చే వారికి ఈ పథకం అమలు అవుతోందని చెబుతోంది.

New Update
Telangana : మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి

Free Current Scheme Gruha Jyothi : 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం గృహజ్యోతి(Gruha Jyothi) కి అమలుకు తెలంగాణ(Telangana) గవర్నమెంట్ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అములు చేయాలనుకుంటోంది. అయితే ఈ పథకం అమలుకు కొన్ని నియమాలు పెడుతూ కొత్త ట్విస్ట్‌లు ఇచ్చింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పొందాలంటే కొన్ని షరుతులు వర్తిస్తాయని చెబుతోంది. కానీ ఉచిత విద్యుత్‌కు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో మాత్రం తెలియడం లేదు.

Also Read : Breaking : తెలంగాణ విప్‌ కు గాయాలు.. కారు బోల్తా

ఇవన్నీ ఉండాల్సిందే...

గృహజ్యోతి పథకానికి(Gruha Jyothi Scheme) తెలంగాణ ప్రభుత్వం ఈ షరుతులు వస్తాయని చెబుతోంది. అందులో గత ఏడాది వాడిన కరెంట్‌కు 10 శాతం ఉచిత కరెంట్ కింద ఇస్తామని తెలిపింది. దాంతో పాటూ నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితి దాటని వారికే పథకం అమలు వర్తిస్తుందని చెబుతోంది. నెల వినియోగం 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు తెల్లరేషన్‌ కార్డు(White Ration Card) ఉన్నవారే పథకానికి అర్హులు అని కూడా చెబుతోంది. రేషన్‌కార్డు ఆధార్‌తో లింకై ఉండాలని తెలపింది. ఈ నిబంధనలు అన్నీ ఉన్నవారికే గృహజ్యోతిని ఇస్తామని స్పష్టం చేసింది.

గృహజ్యోతి లెక్కలు ఇవే...

గృహజ్యోతి కోసం ఇప్పటివరకు 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్‌కార్డు ఉన్న వారి దరఖాస్తుల సంఖ్య 64 లక్షలుగా ఉంది. మళ్ళీ వీరిలో 34లక్షల 59 వేల 585 మందికి మాత్రమే గృహజ్యోతి వర్తిస్తుందని గవర్నమెంట్ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇక గృహజ్యోతి పథకం అమలుకు రూ.4వేల 164 ఖర్చు అవుతుందని తెలిపారు.

Also Read : Gold Rate Review : గత వారంలో దిగివచ్చిన బంగారం.. ఎగసిన వెండి ధరలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు. 

New Update
israel

Israel's Ambassador Reuven Azar

కాశ్మీర్ ఉగ్రదాడి పెద్ద కుట్ర అంటోంది ఇజ్రాయెల్. దాని కోసం చాలారోజుల ముందు నుంచే ప్లాన్ జరిగిందని చెబుతోంది. హమాస్ నాయకులు చాలా కాలం నుంచి పాక్ లో తిష్ట వేశారని...రీసెంట్ గా వారు పీవోకే ను కూడా సందర్శించారని చెబుతున్నారు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. సీవోకేలో హమాస్ నేతలు జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయ్యారని తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి ఒక్కలానే జరిగాయని ఆధారాలు చూపిస్తున్నారు. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అంటున్నారు. హమాస్ సహకారంతోనే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అప్పుడు ఇజ్రాయెల్‌ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. 

ఇజ్రాయెల్ మద్దతు..

దీంతో పాక్ పై అన్ని విధాలా దాడులు ప్రారంభించింది భారత్. దౌత్యపరమైన సంబంధాలను తెగ్గొట్టుకుంది. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా అవే చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్ చేశారని తెలుస్తోంది.  తమ పూర్తి మద్దతు భారత్ కే ఉంటుందని...పాక్ ను లేపేద్దామని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇజ్రాయెల్ కూడా చేరింది. 

today-latest-news-in-telugu | Pahalgam attack | israel | hamas

Also Read: Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్

Advertisment
Advertisment
Advertisment