Ganja : గంజాయి మత్తు మెదడు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది!
గంజాయి ఎంత మత్తుగా ఉంటుందో తెలుసా? ఇది మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వ్యాధులలో ఇది ప్రయోజనకరంగా ఉందని WHO ప్రకటించింది?
గంజాయి ఎంత మత్తుగా ఉంటుందో తెలుసా? ఇది మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వ్యాధులలో ఇది ప్రయోజనకరంగా ఉందని WHO ప్రకటించింది?
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్కు ప్రధాన కారణం HPV. సంభోగం సమయంలో కండోమ్ ఉపయోగించడం వల్ల HPV సంక్రమణ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ను నిరోధించడానికి మొత్తం 6 వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ దేశాలు భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిర్లక్ష్యం ధోరణపై డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఇది విఫలమైతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు అంటూ హెచ్చరించింది.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మహిళల్లో అనేక సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న మహిళలకు కొవ్వు, అధిక రక్తపోటు, గ్లూకోజ్ అసహనం, తక్కువ హెచ్డీఎల్ కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్లతో సమస్యలు ఉండవచ్చు.
చైనాలో ప్రబలుతున్న న్యూమోనియా కేసుల్లో అసాధారణ లేదా కొత్త వ్యాధికారక కారకాలు కనుగొనలేదని చైనా చెప్పిందని అంటోంది డబ్ల్యూహెచ్వో. దీని మీద వివరాణాత్మక సమాచారం ఇచ్చిందని తెలిపింది. అయితే కొత్త రకం న్యుమోనియా మీద మరింత డేటా ఇవ్వాలని బీజింగ్ ను కోరామని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
చైనాలో కలవరపెడుతున్న నిమోనియా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని మీద వెంటనే పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఆ దేశాన్ని ఆదేశించింది.
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 30 రోజుల్లో కొవిడ్ కేసులు 80శాతం పెరిగినట్టు WHO ప్రకటించింది. ఈ వ్యవధిలో మొత్తం 15లక్షల కరోనా కేసులు రికార్డవగా.. అందులో 12లక్షల కేసులు దక్షిణకొరియాలోనే నమోదయ్యాయి. అటు కొత్త వేరియంట్ EG.5తో బ్రిటన్, అమెరికాలో కేసులు పెరుగుతుండగా.. ప్రస్తుతానికైతే ఇండియాకు ముప్పు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.