Israel: అణు ముప్పు సాకు మాత్రమే..అసలు టార్గెట్ ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతే..
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మీద దాడులు చేస్తోంది. దీనికి కారణం అణు ముప్పే అని చెబుతోంది. కానీ అసలు టార్గెట్ మాత్రం ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మీద దాడులు చేస్తోంది. దీనికి కారణం అణు ముప్పే అని చెబుతోంది. కానీ అసలు టార్గెట్ మాత్రం ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయడమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.
ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా. ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు భారీ క్షిపణులతో రష్యా దాడులకు తెగబడుతోంది.
ఒకప్పుడు యుద్ధాలు అంటే మనుషుల మధ్యే జరిగేది. ఇప్పుడు గగనతలంలోనే దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణంలో డ్రోన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. చాలా దేశాలు ఇప్పుడు వీటినే వినియోగిస్తున్నాయి.
రష్యా సొంత టెక్నాలజీ S-400 ఎయిర్ డిఫెన్స్తో ఉక్రెయిన్ని ఓడించలేక పోయింది. గతనెలలో S-400ని వాడి ఇండియా పాక్ క్షిపణులు, డ్రోన్లు దాడులను తిప్పికొట్టింది. రష్యా S-400ని ఎందుకు సరిగా వినియోగించుకోలేక పోయింది. ఇండియా మాత్రం పాక్ దాడులను మట్టికరిపించింది.
యెమెన్లోని సనా ఎయిర్పోర్టుపై మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ చివరి పౌర విమానం పేలిపోయింది. సనా ఎయిర్పోర్టులో విమాన రాకపోకలు నిషేధం విధించారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడుల్లో యెమెన్ 3 విమానాలు ధ్వంసమైయ్యాయి.