Andhra Pradesh: ఫైబర్ గ్రిడ్ పిటీ వారెంట్ కేసుపై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా..
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం ఉదయానికి వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై పిటి వారెంట్ దాఖలు చేసిన సీఐడీ. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరువర్గాల న్యాయవాదులు.
AP Politics: దేశంలో ఎక్కడా లేని చట్టాలు ఏపీలో ఉన్నాయి: బుద్దా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీ అమలవుతున్నాయని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ఉండదు ఈ విషయం పోలీసులు గమనించి నడుచుకోవాలన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏపీలో నిరసనలు చేసేందుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
CM Jagan: రేపు పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ మీటింగ్.. ముందస్తుపై ప్రకటన?
ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో 8 వేల మంది పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? లేదా? అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Fake documents: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. పేద ప్రజలనే టార్గెట్ చేసి లక్షల రూపాయలను దున్నుకుంటున్నారు. అధికారుల పేరు చెప్పి.. మాయమాటలతో అమాయకులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధితుల విజ్ఞప్తి చేస్తున్నారు. మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద ప్రజలు ఆశకు పోయి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
vijayawada : వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి కీలక నేత!
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబు అధికార పార్టీ వైసీపీకి రాజీనామా చేశారు. సర్పంచుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే జనసేన పార్టీలోకి చేరుతామని వెల్లడించారు.
CM Jagan: దోచుకోవడానికే వారికి అధికారం.. రానున్నది కురుక్షేత్రమే: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్.పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. దోచుకోవడానికీ, పంచుకోవడానికీ, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో దగ్గర్లో ఉన్న మినీ స్టేడియంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు
టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్రపతిని కోరారని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/durga-matha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TSRTC-Good-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vijayawada-ACB-Court-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vijayawada-TDPs-senior-leader-Buddha-Venkanna-criticized-the-YCP-leaders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/AP-CM-Jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Fake-documents-in-AP-Frauds-in-the-name-of-officers-of-the-corporation-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/YCP-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/2-16-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-RK-Roja-media-conference-in-Vijayawada--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Chandrababu-Arrest-Updates-jpg.webp)