Jagga Reddy : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..వారికే రాజ్యసభ ఇవ్వాలని ప్రతిపాదన
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఆయన వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వలని కోరారు.
/rtv/media/media_files/2026/03/02/fotojet-15-2026-03-02-21-35-17.jpg)
/rtv/media/media_files/2026/02/26/jaggareddy-2026-02-26-17-45-49.jpg)