Crime News: బెయిల్పై బయటకు వచ్చి.. నడిరోడ్డుపై యువతిని పరిగెత్తించి చంపారు..
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి అనే జిల్లాలో బెయిల్పై ఇటీవల బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు.. ఓ యువతిని నడిరోడ్డుపై పరిగెత్తించి గొడ్డలితో నరికి హత్య చేశారు. అయితే ఆ సోదరుల కుటుంబానికి, యువతి కుటుంబానికి పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/The-letters-of-Ram-and-Radha-on-the-girls-body-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-52-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Diwali-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/hp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-Scene-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/p-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cct-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Road-in-Uttar-Pradesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Viral-Video-2-1-jpg.webp)