SOS To Centre: ఏ క్షణమైనా ఇండియాలో విమానాలు బంద్!
ఆకాశంలో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే విమానాల పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరల వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ పరిశ్రమ తీవ్రమైన పెట్రోల్ కష్టాల్లో పడింది.
ఆకాశంలో రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే విమానాల పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరల వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ పరిశ్రమ తీవ్రమైన పెట్రోల్ కష్టాల్లో పడింది.
బీహార్ పోలీస్ శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి.
దేశంలో ఎండలు మండిపోతున్న వేళ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి జేబులో ఉల్లిపాయ పెట్టుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం ఎంత భీభత్సంగా సాగుతుందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. గత రెండేళ్లుగా సాగుతున్న పోరులో రష్యా సైనికులు ఆకలికి తట్టుకోలేక సొంత మనుషులనే చంపుకుని తింటున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో ఉత్కంఠ నెలకొనగా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ఎంట్రీతో వివాదం ముదిరింది.
విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో కలిసి బిర్యానీ ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, కేవలం 12 గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ దీనికి కారణమని పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు.
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య ముదిరిన వైరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు నిల్వలపై దాడుల దిశగా మలుపు తిరిగింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి, ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన చరిత్ర భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సొంతం.