West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. దీదీ కోటను కమలం బద్ధలుకొట్టగలదా ?
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 81.5 ఓటింగ్ శాతం నమోదైంది. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA), అసోం సన్మిలితో మోర్చా కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న ముగిసిన సంగతి తెలిసిందే. LDF, UDF కూటమిల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్డీయే కూటమి కూడా ఈసారి తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రచారం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని, దేశ అధికారిక పాస్పోర్ట్లపై డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది.
కన్నప్రేమ కరువైందో.. లేక కసి పెరిగిందో తెలియదు కానీ, తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే.. తమ ఇద్దరు చిన్నారులను పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
బెంగాల్ పాలిటిక్స్లో ఇప్పుడు సినిమా డైలాగులు పేలుతున్నాయి. ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్కు మధ్య గట్టి పోరు నడుస్తోంది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గత పది నెలలుగా జైలులో ఉన్న ఆమెకు, మూడుసార్లు పిటిషన్లు తిరస్కరణకు గురైన తర్వాత, నాలుగోసారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.