Crime: ఎంతపని చేశావమ్మా.. అమెరికా వీసా రావడం లేదని యువతి ఆత్మహత్య..
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మధురానగర్ పీఎస్ పరిధిలోని కమాన్గల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్లోని అంబర్పేట్లో తీవ్ర విషాదం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కొడుకు ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితమే వీళ్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
బ్రెజిల్లోని బెలెమ్లో నిర్వహిస్తున్న కాప్-30 సదస్సులో (COP30 Climate Summit) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. మైక్రోవేవ్లో మంటలు రేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్కు లేట్ వచ్చిందనే కారణంలో ఓ టీచర్ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది.
హర్యానాలో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది.
చిప్స్ ప్యాకెట్లలో ఫ్రీగా ఇచ్చే చిన్న బొమ్మలు ఎంత ప్రమాదకరంగా మారిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు పొరపాటున చిప్స్ ప్యాకెట్లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మను మింగేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.