ఓర్నీ.. నవ వధువుతో బీజేపీ నేత పరార్ !
నవ వధువుతో బీజేపీ నేత పరార్ అయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్ (46) కు ఇప్పటికే పెళ్లి అయింది.