ఇంటర్ స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ఇంటర్ స్టూడెంట్స్కు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయాలని నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/01/30/Ep6b8wkYmU38SN4QecxV.jpg)
/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Screenshot-2024-09-04-150223.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TELANGANA-LOGO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Fertilizers-jpg.webp)