సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా| Agori| RTV
సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా| Agori| RTV| Lady agori has been sensational for the past few days in Telugu States and emphasizes about her followings to Sanathana Dharma |RTV
సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా| Agori| RTV| Lady agori has been sensational for the past few days in Telugu States and emphasizes about her followings to Sanathana Dharma |RTV
సనాతన ధర్మంపై పవన్ సంచలనం | Andhra Pradesh Deputy CM Pawan Kalyan makes sensational comments on Sanatana Dharma and warns against Evils | RTV
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కర్నాటక కోర్టు సమన్లు పంపింది. స్టాలిన్ గతేడాది సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో మార్చి4వ తేదీని కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశించింది.
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై బుధవారం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు? దానిని అర్థం చేసుకోవడానికి ఏలాంటి పరిశోధనలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది.
సనాతన ధర్మాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఆగడం లేదు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, డెంగ్యూ, కుష్టువ్యాధులతో పోల్చేవారిని, వాటిని ఆనందించమని నేను శాపనార్థాలు పెడుతున్నానని సాధ్వి అన్నారు.
దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్(masquito coil) ఫోటోను ఒక దానిని సోషల్ మీడియాలో ఉదయ్ పోస్ట్ చేశాడు
సనాతన ధర్మంపై వ్యాఖ్యలతో మతపరమైన భావాలను రెచ్చగొట్టినందుకు ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.