BCCI : విరాట్, రోహిత్ కోసం వన్డే షెడ్యూల్ను మార్చేసిన బీసీసీఐ!
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు ఉన్న అత్యున్నత కేటగిరీ గ్రేడ్ A+ను బోర్డు పూర్తిగా రద్దు చేసింది.
ఇండియన్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్పై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత రిటైర్ అయిపోదామనుకున్నానని హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు.
సీనియర్లు రోహిత్, కోహ్లీ..కోచ్ గంభీర్ మధ్య చాలా రోజులుగా దూరం ఉంటున్నారు. గంభీర్ వల్లనే రో, కో లు ఇద్దరూ టెస్ట్ ల నుంచీ రిటైర్ అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడాలంటే కోచ్ గౌతీతో సయోధ్య తప్పదని అంటున్నారు.
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియాతో విజయం తర్వాత, ఆడమ్ గిల్క్రిస్ట్తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. "మేము (నేను, కోహ్లీ) మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఆడతామో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం" అని రిటైర్మెంట్పై పరోక్షంగా మాట్లాడారు.
ఆసీస్ తో వన్డే ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో ఛేజింగ్లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ ఫీట్లో కోహ్లీ సచిన్ను అధిగమించాడు. కోహ్లీ 70సార్లు 50+ స్కోర్ చేయగా, సచిన్ 69సార్లు సాధించాడు.