ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ కుంభకోణం
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
షేర్ చేయండి
AP : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు.. కారణం ఇదే..
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. JNTU కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
AP: పామాయిల్ ట్యాంకర్ బోల్తా.. నూనె కోసం ఎగబడ్డ స్థానికులు..!
పల్నాడు జిల్లా పెదనెమలిపురి సమీపంలో పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పామాయిల్ కోసం స్థానికులు బకెట్లు, బిందెలతో ఎగబడ్డారు. ట్యాంకర్ బోల్తా పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/16/270MfPF25rKnb9cmcJd4.jpg)
/rtv/media/media_library/vi/Xu3wgwJtsRc/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/icici-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-and-chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tanker.jpg)