Sana Mir : వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.
పాకిస్థాన్కు మరో ఘోర పరాజయం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడినా..ఎక్కడా వారితో మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ లోనూ అదే రిపీట్ కావొచ్చని చెబుతున్నారు. వారం రోజుల్లో పరిస్థితులు ఏం మారలేదు కదాని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో భారీ అశాంతి తలెత్తింది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మరణించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన అల్లర్లలో ఇది ఒకటిగా ఉంది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ హక్కులు, కనీస సదుపాయాల కోసం నిరసన చేపట్టిన పౌరులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరపడంతో 8 మంది నిరసనకారులు చనిపోయినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు.
పీసీబీ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ దిగొచ్చాడు. ఆసియా కప్ 2025 వివాదంలో బీసీసీఐకు క్షమాపణలు తెలియజేశాడు. ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో అతని దగ్గరే ట్రోఫ్రీ ఉంది.
ఆసియాకప్ టోర్నీ వివాదం మరింత ముదురుతోంది. పాక్ మంత్రి నఖ్వీ, కెప్టెన్ సల్మాన్ ఆఘాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. కెప్టెన్ సూర్య కుమార్ తన దగ్గరకు వస్తే కానీ కప్ ఇవ్వనని నఖ్వీ మొండికేసుకుని కూర్చోవడమే ఇందుకు కారణం.
పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. పాక్లోని క్వెట్టా నగరంలో మంగళవారంనాడు ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు జరిగింది
భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ ప్రత్యేక వృత్తి అని తెలిపిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ వారు ఎప్పుడు ఓడిపోతారని, హిట్లర్ చేసినట్లుగానే చేయాలని అంటున్నారు. ఇలాంటి వారిని ఫిరంగులు కట్టి బాంబుతో పేల్చేయాలని అన్నారు.