Shahid Afridi : ఇర్ఫాన్ పఠాన్పై షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగాడివైతే ముందుకొచ్చి మాట్లాడంటూ పాక్ మీడియాలో రెచ్చిపోయాడు.
ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియాపై ఒప్పందం కుదరగా దానిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఓవర్గం దీన్ని నాటో లాంటి ఒప్పందంతో పోలుస్తున్నారు. మరికొందరు భారత్-పాక్తో లింక్ చేస్తున్నారు.
పాకిస్తాన్, సౌదీ రేబియా మధ్య కొత్త రక్షణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే..రెండింటిపైనా జరిగినట్టుగానే భావించబడుతుంది. దీంతో పాక్ కు అదనపు బలం చేకూరనుంది. అసలు సౌదీ అరేబియా దగ్గర సైనిక బలం ఎంతుంది?
పాకిస్తాన్ ఆటగాళ్లకు చాలా తక్కువ నాణ్యత గల జెర్సీలను ఇచ్చారని, అసలు బాలేదని మాజీ క్రికెటర్ అతీక్-ఉజ్-జమాన్ అన్నారు. ఆడేటప్పుడు ప్లేయర్స్ తడిస్తే అవినీతి కారిపోతోందని మాజీ క్రికెటర్ ఆరోపించారు. చెమట కంటే ఎక్కువగా అవినీతి కనిపిస్తోందని అతీక్ విమర్శించారు.
పాకిస్తాన్ తన పొగరుకు మూల్యం చెల్లించనుంది. యూఏఈతో మ్యాచ్ ను ఆలస్యంగా మొదలెట్టినందుకు, రిపరీ ఆండీ క్రాఫ్ట్ వీడియోను బయటపెట్టినందుకు గానూ ఐసీసీ ఆ జట్టును శిక్షించనుంది.
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్పై ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్ ఆరోపిస్తోంది.
భారత్ నుంచి కాపాడుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆ రెండు దేశాలలో దేనిపైనైనా దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.