Narendra Modi : పాక్ పని ఖతం.. మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం!
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతపై క్యాబినెట్ కమిటీ ఏడు రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం.
/rtv/media/media_files/2025/04/29/TIY2IGPYXHqQiXRE6Jfe.jpg)
/rtv/media/media_files/2025/04/29/gr4CmmLCule2h6VzmOTb.jpg)
/rtv/media/media_files/2025/04/29/931PJJU03FCb61H2Z9m2.jpg)
/rtv/media/media_files/2025/04/27/kgeMJuQB9qUmHtIJiECb.jpg)
/rtv/media/media_files/2025/04/28/EwSQJgpgfPTjqVTfLd5d.jpg)
/rtv/media/media_files/2025/04/28/oCmwRitoqeXtbLuyUUGn.jpg)
/rtv/media/media_files/2025/04/28/NZIUxKcbcN7xIwr1AXkr.jpg)
/rtv/media/media_files/2025/04/27/XCNwB9NdW745uKIdSZVo.jpg)