Pahalgam Terror Attack : ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని NIA దర్యాప్తులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.
/rtv/media/media_files/2025/04/27/rbckhlVocYemzjUv8m1T.jpg)
/rtv/media/media_files/2025/04/27/YRbzxwr0xBEgwxlRZQ13.jpg)
/rtv/media/media_files/2025/04/26/oCh1cUgYDL2L5YLonjBr.jpg)
/rtv/media/media_files/2025/04/26/43Cdum4mkKLjCrM7QYF8.jpg)
/rtv/media/media_files/2025/04/26/sSDsVv6EfmbI4riVeQSG.jpg)
/rtv/media/media_files/2025/04/26/jGFTTLCaLJDcKTeHIqFG.jpg)
/rtv/media/media_files/2025/04/26/kPQLw6DRUy8zUADcSj3r.jpg)
/rtv/media/media_files/2025/04/26/RFEHiq7UIiVJy0lYudLQ.jpg)