NEET 2026: నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2026/05/15/dharmendra-pradhan-2026-05-15-12-06-15.jpg)
/rtv/media/media_files/2026/05/14/cm-revanth-2026-05-14-15-08-38.jpg)
/rtv/media/media_files/2026/05/01/neet-ug-2026-2026-05-01-15-40-35.jpg)