Wife : మహానటి.. భర్తను చంపేయాలని చూసి అడ్డంగా దొరికిపోయింది!
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
బెంగళూరు నగరంలో ఈ ఘటన జరిగింది. తన కుమార్తె మృతదేహానికి లాంఛనాలు పూర్తి చేయడానికి అంబులెన్స్ డ్రైవర్ల నుండి పోలీసుల వరకు, శ్మశానవాటిక సిబ్బంది నుండి ప్రభుత్వ అధికారుల వరకు ప్రతి ఒక్కరికీ లంచం ఇవ్వక తప్పలేదన్నారు.
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మాజీ పోలీసు అధికారులు పోటీ చేయనున్నారు. ముంగేర్ జిల్లాలోని జమాల్పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా శివదీప్ లాండే, బక్సర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆనంద్ మిశ్రా పోటీలో నిలిచారు.
ముంబై స్టూడియోలో పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపారు. నివేదికల ప్రకారం.. పిల్లలను రక్షించే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కారు సైడ్ మిర్రర్కు బైక్ తాకిందని..2 కిలో మీటర్లు వెంటాడి మరీ ఫుడ్ డెలివరీ బాయ్ ను మరి చంపేసింది ఓ జంట. పుట్టెనహళ్లి ప్రాంతంలో అక్టోబర్ 25 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉన్న కౌడియాలా నదిలో 22 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ విషాద ప్రమాదంలో ఒక మహిళ మరణించగా.. మరో 13 మందిని రక్షించారు. ఇందులో ఇంకో ఎనిమిది మంది గల్లంతయ్యారు.
అక్టోబర్ నెల ముగియడానికి మరొక్క రోజు మాత్రమే ఉంది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభం కానుంది. అందువల్ల మీరు నవంబర్లో ఏవైనా బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకు ఏ ఏ రోజుల్లో పని దినాలను కలిగి ఉంటుందో తెలుసుకోవాలి.