Crime: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై సీఎం స్పందించారు. ఒక అమ్మాయిని రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదని అన్నారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విద్యార్థికి ఘోరమైన అవమానం జరిగింది. ఆ విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. చివరికి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్ హెడ్మాస్టర్తో పాటు టీచర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆస్తి కోసం ఏకంగా తన తల్లినే హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో ఇది హత్యగా తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మోదీని కలిసిన ఫోటోలను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయగా ఇప్పుడవి వైరల్ గా మారాయి.
చెన్నై శివకాశీ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పేలుడు సంభవించి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్ను పక్షి ఢీకొట్టింది.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం రోజున తన పార్లమెంటరీ నియోజకవర్గం గుణ పర్యటించారు. అశోక్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఒక చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.