NASA: అంతరిక్షంలో రికార్డ్ స్థాయిలో వ్యోమగాములు
ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అక్కుడున్న వారి సంఖ్య 19కు చేరుకుంది. వీరందరూ కక్ష్యలో తిరుగుతున్నారు. ఇదొ మానవత్వానికి కొత్త రికార్డ్ అంటోంది నాసా.
ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అక్కుడున్న వారి సంఖ్య 19కు చేరుకుంది. వీరందరూ కక్ష్యలో తిరుగుతున్నారు. ఇదొ మానవత్వానికి కొత్త రికార్డ్ అంటోంది నాసా.
సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన స్టార్ లైనర్ షిప్ వాళ్ళు లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం మెక్సికోలోని సాండ్స అండ్ పేస్ హార్బర్లో దిగింది.
80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్కు చెందిన క్య్రూ డ్రాగన్లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది.
అంగారకుడి మీద బోలెడంత నీరు ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మార్స్ మీద ఉన్న రాళ్ళ కింద పొరల్లో నీరు ఉందని కనుగొన్నారు. ఇవన్నీ కలిపితే సముద్రాలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తులో మానవులు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసా వెల్లడించింది.
అంతరిక్షంలో వ్యోమగాములు సనీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చాల రోజులుగా ఉండపోయారువారు ఎప్పుడు భూమి మీదకు వస్తారో కూడా తెలియడం లేదు. ఇంకా కొన్ని నెలలు టైమ్ పట్టొచ్చని చెబుతోంది నాసా. ఈలోపు వారి ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.
భూమికి అతిదగ్గర వచ్చిన 400 అడుగుల భారీ గహ్రశకలం ఢీకొట్టకుండా తప్పిపోయిన వెంటనే మరో గండం భూమిని వెతుక్కుంటూ వస్తోన్నట్లు తెలుస్తోంది.ఈసారి ప్రమాదం 99 అడుగుల గ్రహశకలం రూపంలో పొంచి ఉన్నట్లు నాసా వివరించింది.ఈ గ్రహశకలానికి ఆస్టరాయిడ్ 2023 HB7 అని పేరు పెట్టారు
నాసా ఇటీవల పిక్చర్ ఆఫ్ ది డే పేరుతొ ఒక ఫోటో విడుదల చేసింది. ఆ ఫొటోలో భూమి నుంచి ఆకాశం వైపు వెళుతున్న అరుదైన మెరుపులు కనిపించాయి. వీటిని జిగాంటిక్ జెట్స్ అంటారు. అరుదుగా కనిపించే ఈ మెరుపులు చైనా భూటాన్ల మీదుగా పోతున్నట్టు కనిపించాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు
మనకు సమీపంలో ఉన్న గ్రహాలపై గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇప్పటికే ఈ ప్రశ్నకు సైంటిస్టులు వెతికి వెతికి అలసిపోయారు. అయితే అంగారక గ్రహంపై జీవం ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు మార్టిన్ శిల నమూనాలను తిరిగి భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయించింది.