AP Politics: టీడీపీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ'.. పాల్గొన్న లోకేశ్, బ్రహ్మణి!
టీడీపీ రాష్ట్ర నాయకులు నారా లోకేశ్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయాల వద్ద 'జగనాసుర వధ' కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సైకో పోవాలి' అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. అటు రాజమండ్రిలో జగనాసుర వధ కార్యక్రమంలో టీడీపీ నేత లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి పాల్గొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pawan-kalyan-and-Lokesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jagansura-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lokesh-pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pawan-Kalyan-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pawan-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lokesh-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pawan-lokesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Lokesh-Kilari-Rajesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LOKESH-1-1-jpg.webp)