Asha Bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని మెలోడీ క్వీన్ ఆశా భోంస్లే (92) ఇక లేరు.
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని మెలోడీ క్వీన్ ఆశా భోంస్లే (92) ఇక లేరు.
పాశ్యాత్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటే మేము భారత్పై దాడులు చేస్తామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలు తమను టార్గెట్ చేస్తే తాము భారత్పై దాడులకు దిగకతప్పదని ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. తాజాగా ఆ ప్రభావం భారతీయ వంటగదిని తాకింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది.
ఆర్థిక రాజధాని ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 'ముంబయి క్లైమేట్ వీక్' సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఈరోజు రాత్రికి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరనున్నారు.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ఈ నగర పాలక సంస్థ పీఠాన్ని BJP కైవసం చేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శివసేన పట్టు తప్పి, ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది.
20 ఏళ్ల ఓ బధిర యువతి గర్భం దాల్చింది. అయితే తను అత్యాచారానికి గురైన విషయం కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో పోలీసులు నేరస్తుడు ఎవరో తేల్చే పనిలో పడ్డారు. దీనికోసం డీఎన్ఏ పరీక్ష సైతం చేయించాల్స వచ్చింది. అయితే ఆ పరీక్షలో ఆమె తండ్రే దోషిగా తేలింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. శనివారం అర్ధరాత్రి జుహులోని ఆయన నివాసం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.