తెలంగాణ TS: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు బిగ్ రిలీఫ్..రాజలింగమూర్తి మృతితో కేసు వాయిదా మేడిగడ్డ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులను విచారించాలని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు...అతను చనిపోవడం వలన ఆ పిటిషన్ కు అర్హత లేదని అంది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kaleshwaram Project: ''మీకు సంబంధం లేదు'' కాళేశ్వరం బరాజ్ అవకతవకలపై కమిషన్ కీలక వ్యాఖ్యలు.. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారిస్తోంది.తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారని అధికారుల్ని ప్రశ్నించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ టార్గెట్ కేసీఆర్.. మేడిగడ్డ వ్యవహారంలో ఆ ఇద్దరికి నోటీసులు! మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో ఎల్అండ్ టీకి సీసీ సర్టిఫికెట్ ఇచ్చిన అంశంపై సర్కార్ క్రమశిక్షణ చర్యలకు దిగింది. అప్పటి ఎస్ఈ, ఈఈలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. త్వరలోనే కేసీఆర్, హరీష్ లకు మెమోలు జారీ చేసే అవకాశం ఉంది. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. వారికి భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. By Nikhil 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం! కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ మూడు బ్యారేజీల్లో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కోరింది. నీటిపారుదల శాఖ సొంత నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది. By srinivas 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda: మేడిగడ్డపై 738 పేజీల సంచలన నివేదిక TG: మేడిగడ్డ కుంగిపోవడంపై 738 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది. నిర్మాణ లోపాలు, క్వాలిటీ టెస్ట్ చేయకుండానే బిల్లుల చెల్లింపులు, పని పూర్తికాకుండానే ధ్రువీకరణ పత్రాల జారీ వంటివి నివేదికలో పేర్కొంది. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మేడిగడ్డ ఇంజినీర్లకు బిగ్ షాక్.. ఏసీబీ చట్టం కింద కేసులు! మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూలో భాగస్వాములైన అవినీతి ఇంజినీర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సూచనల మేరకు వారిపై ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోనుంది. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరంపై విచారణ.. ఇంజనీర్ల సమాధానాలకు కంగుతిన్న పీసీ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లీకేజిలపై ఇంజనీర్లు చెప్పిన సమాధానాలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కంగుతిన్నది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు 'తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా'నంటూ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి చెప్పడంతో షాక్ అయ్యారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn