West Bengal Election Results Counting | RTV సర్వే షాకింగ్ నిజాలు | Mamata Banerjee vs Modi | RTV
West Bengal : విధ్వంసం సృష్టిస్తున్న తుపాను.. నలుగురి మృతి.. 100 మందికి గాయాలు!
పశ్చిమ బెంగాల్ లోని జల్పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా నలుగురు మరణించగా, 100 మంది గాయపడినట్లు సమాచారం.తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి.
Mamata Banerjee: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై అత్యున్నత స్థాయి కమిటీకి దీదీ లేఖ.. ఏం అన్నారంటే?
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీకి పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై ఏకీభవించడంలేదని చెప్పారు. ఈ విషయంలో ప్యానెల్ సూత్రీకరణ, ప్రతిపాదనతో విభేదిస్తున్నామన్నారు.
INDIA vs INDIA: ప్రధాని అభ్యర్థి ప్రకటన తెచ్చిన లొల్లి.. శరద్ పవార్ వ్యాఖ్యలతో కూటమిలో తలనొప్పి?
ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై ఇప్పుడు చర్చ అనవసరమన్నారు NCP అధినేత శరద్ పవార్. 1977లో పీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల తర్వాత మొరాజీదేశాయ్ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును INDIAకూటమీలోని కొన్ని పార్టీలు ప్రతిపాదించాయి.
ఎన్నికలకు ముందే అరెస్టులకు కుట్ర.. మమత బెనర్జీ సంచలన ఆరోపణలు
సార్వత్రిక ఎన్నికలకు మందు బీజేపీ విపక్ష నేతలందర్నీ అరెస్టు చేయాలని కుట్ర పన్నుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. Mamatha Benarjee
Cylinder price: సిలిండర్ ధరల తగ్గింపుపై ట్విట్టర్లో యుద్ధం.. క్రెడిట్ల కోసం వెంపర్లాట.. అసలు మేటరేంటంటే?
వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్పై రు.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే INDIA కూటమికి భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని యాంటి-బీజేపీ పార్టీలు విమర్శిస్తుండగా.. ఇదంతా మోదీ ప్రజల మంచి కోసం చేశారని బీజేపీ క్రెడిట్లు ఇచ్చుకుంటుంది. మరోవైపు మిగిలిన నిత్యావసర ధరలను కూడా తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
Mood of the nation: INDIA కూటమిని నడిపించేది ఎవరో తేల్చేసిన 'ఇండియా టూడే'! ఎవరంటే?
జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిందని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' తేల్చింది. 'INDIA' కూటమిని ముందుండి నడిపించేది రాహులేనని సర్వే చెబుతోంది. 24శాతం మంది రాహుల్ 'INDIA' కూటమి లీడ్ చేస్తాడని అభిప్రాయపడగా.. చెరో 15శాతం మంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమత నాయకత్వం వహిస్తారని తెలిపారు.
/rtv/media/media_files/2026/05/05/fotojet-2026-05-05-09-43-06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/toofan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/modi-mamata-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-block-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mamata-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-didi-pti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-mamata-kejriwal-jpg.webp)