Jag Vikram LPG tanker : ఇండియాకు గుడ్ న్యూస్..హార్మూజ్ను దాటిన భారత ఎల్పీజీ నౌక
అమెరికా. ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఎల్పీజీతో బయలుదేరిన భారత రిజిస్టర్డ్ నౌక జగ్ విక్రమ్ హార్మూ్జ్ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం రాత్రి నౌక జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
/rtv/media/media_files/2026/04/11/jag-vikram-lpg-tanker-2026-04-11-19-56-55.jpg)