Telangana: గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 25 నాటికి ‘గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్’ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మే డే రోజున చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
ధరణి VS భూభారతి తేడాలివే.. | Differences Between Dharani And Bhu Bharathi Portal | CM Revanth | RTV
Bhu Bharati Act: నేటి నుంచే 'భూ భారతీ'.. ధరణిలో లేని అనేక ప్రత్యేకతలు.. పోర్టల్ హైలైట్స్ ఇవే!
అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ 'భూ భారతి' నేటినుంచి అమల్లోకి తీసుకురానుంది. మూడు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్గా అమలుచేయనున్న పోర్టల్ వివరాలకోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
Hyderabad: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు జారీ!
హైదరాబాద్ మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మీర్ అలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, డిజైన్లతో DPRను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్
రేవంత్ ప్రభుత్వం HCU భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన HMDA భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు.
CM Revanth: ఇది నా బ్రాండ్.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్ అన్నారు. కొందరు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!
HCU భూ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కృత్రిమమేధ సాయంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
Telangana: బీజేపీ సన్నబియ్యం ఇవ్వడంపై మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
బీజేపీ సన్నబియ్యం ఇస్తే దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదని బండి సంజయ్కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ వేశారు. బండి సంజయ్కు రోజురోజుకు అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
/rtv/media/media_files/2025/04/14/8YnNM5GaEcGwJIPVdm1h.jpg)
/rtv/media/media_files/2025/04/14/YcLDJdDJZ3TFGz8FdZBf.jpg)
/rtv/media/media_files/2025/04/14/sJNLd8OJDdjMwoqSzMKv.jpg)
/rtv/media/media_files/2025/04/03/u85cp0uJVNFYmMlM6oqq.jpg)
/rtv/media/media_files/2025/04/11/yknQNAINaVlz5YwNXIRV.jpg)
/rtv/media/media_files/2025/03/10/0xdUcYbibR6KDBC71i3I.jpg)
/rtv/media/media_files/2025/04/07/3nT8PIenQzfj6enWJ7e8.jpg)
/rtv/media/media_files/2025/04/06/xnXOkdEdqmkppEZ9Ak7Z.jpg)