Hyderabad Real Estate : షాకింగ్ రేట్లు.. గచ్చిబౌలిలో గజం రూ. 1.76 లక్షలు!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం దంచికొడుతుంది.నిన్న సాయంత్రం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున కూడా అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్ తో పాటుగా ఆనేక ఏరియాల్లో వర్షం పడుతోంది.
నగరంలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన బైక్ ప్రమాదాల్లో ఒక యువతితో పాటు ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరోకరు గాయపడ్డారు.
హైదరాబాద్లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
వారిద్దరూ కలిసి బతకాలనుకున్నారు.. ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ జంట మృత్యువులోనూ విడిపోలేకపోయింది. కళ్లముందే భర్త చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే చూడలేకపోయింది ఆ ఇల్లాలు.
యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణం పై సస్పెన్స్ను పోలీసులు చేధించారు. ఆయనది సుపారీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయని ఖమ్మం గ్రామీణ పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.
కామారెడ్డి లో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈ రోజు కామారెడ్డి వెళ్లితీరుతామని బీజేపీ నేతల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావును హౌజ్ అరెస్ట్ చేయగా బాన్సువాడ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్నజాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీత విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని రెండవ భర్త ఆమె మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.